గాంధీ పుట్టిన దేశం
రఘురాముడు ఏలిన రాజ్యం
ఇది సమతకు మమతకు సంకేతం ||2|| ||గాంధీ||
రఘుపతి రాఘవ రాజారాం
పతిత పావన సీతారాం
ఈశ్వర అల్లా తేరే నాం
సబకో సన్మతి దే భగవాన్
చరణం 1
భేదాలన్నీ మరచీ మోసం ద్వేషం విడిచి ||2||
మనిషి మనిషిగా బ్రతకాలి
ఏనాడూ నీతికి నిలవాలి ||2|| ||గాంధీ|| ||రఘుపతి||
చరణం 2
ప్రజలకు శాంతి సౌఖ్యం
కలిగించే దేశమె దేశం ||2||
బానిస భావం విడనాడి
ఏజాతి నిలుచునో అదిజాతి ||2||
బాపూ.. నీ చల్లని దీవెన మా కివ్వు
నీ బాటను నడిచే బలమివ్వు ||2|| ||గాంధీ|| ||రఘుపతి||
No comments:
Post a Comment